Friday, 21 April 2023

ఎన్నికల వేళ సీఎం జగన్ కొత్త వ్యూహం - ముఖ్య నేతలకు పిలుపు..!!

రానున్న ఎన్నికలకు సీఎం జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయం నుంచి సామాజిక సమీకరణాల్లో జగన్ పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ ప్రధాన ఓట్ బ్యాంక్ పైన ఫోకస్ చేసారు. సంక్షేమ పథకాల అమలుతో పాటుగా సామాజిక వర్గాలను ఆకట్టుకోవటంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/GCzHe0f
https://ift.tt/RTzZI7q

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour