Friday, 21 April 2023

Atiq Ahmed:భారత్‌ పై దాడులు తప్పవు.. అతీక్ అహ్మద్ హత్యపై ఆల్‌ఖైదా స్ట్రాంగ్ వార్నింగ్..!

లక్నో: రంజాన్ వేళ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గ్యాంగ్స్‌టర్ అతీక్ అహ్మద్ అతని సోదరుడు ఆష్రఫ్‌ల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈద్ సందర్భంగా లేఖ విడుదల చేసింది. భారత్‌ పై దాడి చేస్తామంటూ అందులో పేర్కొంది. మరోవైపు అతీక్ అహ్మద్ సోదరులను అమరవీరులుగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/FlhUwx6
https://ift.tt/RTzZI7q

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour