Friday, 14 April 2023

ఏపీలో సంక్షేమ పథకాల అమలులో కీలక నిర్ణయం..!!

ఏపీలో సంక్షేమ పథకాల అమలు అంశంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పధకాల అమలు..పర్యవేక్షణ పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అధికార పార్టీ నేతలు ప్రతీ ఇంటికి వెళ్లి వారికి అందుతున్న సంక్షేమం గురించి వివరిస్తున్నారు. రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/7SKRpf3
https://ift.tt/YSzTlxa

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour