కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వటం లేదని విమర్శించారు. వీరిద్దరూ హామీలిచ్చి విస్మరించడం తప్ప ప్రజలకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పొత్తులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహ
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/UafECoM
https://ift.tt/YSzTlxa
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment