Friday, 28 April 2023

అవినాష్ ఎపిసోడ్ లో సీబీఐ నెక్స్ట్ స్టెప్ - వేగంగా పరిణామాలు..!?

కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. హైకోర్టు అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నిర్ణయం ప్రకటించలేదు. జూన్ 5వ తేదీకి విచారణ వాయిదా వేసింది. తక్షణమే అవినాష్ పిటీషన్ పైన వాదనలు వినటానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాల కోసం చేసిన ప్రయత్నాలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ABHMs2Z
https://ift.tt/zEI39qP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour