Friday, 28 April 2023

తెలుగు రాష్ట్రాల మీదుగా మరో వందేభారత్ - హైదరాబాద్ టు భువనేశ్వర్..!!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు మంచి ఆదరణ కనిపిస్తోంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ టు విశాఖపట్టణం, అదే విధంగా సికింద్రాబాద్ టు తిరుపతి కి ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో కొనసాగుతోంది. ఈ రెండు రైళ్లతో పాటుగా మరో రెండు వందేభారత్ ప్రారంభం పైన నిర్ణయం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ydCLUn4
https://ift.tt/zEI39qP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour