Tuesday, 18 April 2023

ఉప్పల్ స్టేడియంలో మందుబాబుల వీరంగం: అభిమానుల మధ్య ఘర్షణ

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో మంగళవారం ముంబై ఇండియన్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై ముంబై ఇండియన్స్ టీం విజయం సాధించింది. అయితే, మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/on6ZsPJ
https://ift.tt/5vuc6nV

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour