న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంకు చెందిన రూ. 11.04 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం జప్తు చేసింది. అటాచ్ చేసిన నాలుగు ఆస్తుల్లో ఒకటి కర్ణాటకలోని నికూర్గ్ జిల్లాలో ఉన్న స్థిరాస్తి అని పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎం ఎల్ఏ) కింద కార్తీపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/6PuDdsa
https://ift.tt/zOFfN8C
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment