Tuesday, 18 April 2023

మనీలాండరింగ్ కేసు: రూ. 11.04 కోట్ల కార్తీ చిదంబరం ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంకు చెందిన రూ. 11.04 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం జప్తు చేసింది. అటాచ్ చేసిన నాలుగు ఆస్తుల్లో ఒకటి కర్ణాటకలోని నికూర్గ్ జిల్లాలో ఉన్న స్థిరాస్తి అని పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎం ఎల్ఏ) కింద కార్తీపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/6PuDdsa
https://ift.tt/zOFfN8C

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour