Monday, 3 April 2023

ఇండోనేషియాలో బలమైన భూకంపం: 6.1గా తీవ్రత నమోదు, పరుగులు తీసిన జనం

జకార్తా: ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం చోటు చేసుకుంది. పశ్చిమ ఇండోనేషియాలోని నియాస్ రీజియన్, సుమత్రా ద్వీపంలో సోమవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది భయాందోళనలకు గురైన నివాసితుల ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం భవనాలను వణికించినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. భూకంప కేంద్రం ఉత్తర సుమత్రాలోని పడంగ్‌సిడెంపువాన్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/WIEtmSK
https://ift.tt/RhG9UWo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour