రాఖీ వయసు 22 ఏళ్లు. ఆమె రాత్రి పూట నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో తనను వెంటాడుతున్నట్లు ఫీలైంది. మెడ పక్కకు తిప్పి వెనక్కు చూసిన ఆమెకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ముంబయిలో నివసించే ఈ సైకాలజీ విద్యార్థి తనకు రియల్ క్రైమ్ షోలు చూడటమంటే ఇష్టమని తెలిపారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/MfQazmK
https://ift.tt/RhG9UWo
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment