Monday, 3 April 2023

‘ఒకే కుటుంబంలో 11 మంది మరణం’.. ఇలాంటి మర్డర్ స్టోరీలు సమాజంపై ఎలాంటి మానసిక ప్రభావం చూపుతున్నాయి

రాఖీ వయసు 22 ఏళ్లు. ఆమె రాత్రి పూట నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో తనను వెంటాడుతున్నట్లు ఫీలైంది. మెడ పక్కకు తిప్పి వెనక్కు చూసిన ఆమెకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ముంబయిలో నివసించే ఈ సైకాలజీ విద్యార్థి తనకు రియల్ క్రైమ్ షోలు చూడటమంటే ఇష్టమని తెలిపారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/MfQazmK
https://ift.tt/RhG9UWo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour