Saturday, 4 March 2023

TDP నేతను 200 కిలోమీటర్లు తిప్పి తిప్పి కొట్టారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ పోలీసులపై తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పట్టాభి మీడియాతో మాట్లాడారు. తనపై పోలీసు స్టేషన్‌లో దాడి జరిగిందని, బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి మద్దతు తెలిపేందుకు తాను గన్నవరం వెళ్లానని, అయితే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/EzRvNG8
https://ift.tt/JSEuI1R

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour