Saturday, 4 March 2023

తెలంగాణలో ఎన్నికల వేళ అమిత్ షా నయా స్ట్రాటజీ..!?

తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనేది బీజేపీ లక్ష్యం. తాజాగా తెలంగాణ ఢిల్లీ నేతలను పిలిపించిన అమిత్ షా వారికి క్లాస్ తీసుకున్నారు. నేతలు విభేదాలు పక్కన పెట్టి గెలుపు కోసం పని చేయాలని నిర్దేశించారు. పార్టీలో చేరికలపైన దిశా నిర్దేశం చేసారు. ఇదే సమయంలో తానే స్వయంగా తెలంగాణ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/3fin5aN
https://ift.tt/JSEuI1R

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour