Sunday, 12 March 2023

PM: రౌడీషీటర్ కు నమస్కారం చేసి ప్రధాని పదవిని అవమానించిన మోదీ, ఓరి మల్లిగా ఎంతపని జరిగిందిరా ?

బెంగళూరు/మండ్య/మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఓ రౌడీషీటర్ కు ఎదురుగా నిలబడి నమస్కారం చేశారని, మోదీ ప్రధాని పదవికే మచ్చ తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మోదీ తీరును తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ మల్లికార్జున్ అనే వ్యక్తికి నమస్కారం చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న కాంగ్రెస్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/CkzytU8
https://ift.tt/OhsSTuf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour