Monday, 13 March 2023

హరిరామ జోగయ్యకు టోపీ పెట్టిన పవన్ కల్యాణ్

అమరావతి: కాపు నాయకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు చేసేది కాపులు, బీసీల కోసం కాదని, చంద్రబాబు కోసమేనని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ కల్యాణ్ వీకెండ్ రాజకీయాలు చేస్తోన్నాడని విమర్శించారు. రాజకీయాల్లో విశ్వసనీయతను కోల్పోయారని చెప్పారు. ఇవ్వాళ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/OZXWAlm
https://ift.tt/Z0nubox

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour