Monday, 6 March 2023

Pakistan: పాకిస్థాన్‍ మెడపై వేలాడుతున్న 18 బిలియన్ డాలర్ల కత్తి..

పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వడ్డీ రేటును 300 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) 20 శాతానికి పెంచింది. ఇది అక్టోబర్ 1996 తర్వాత అత్యధికం.మార్చి 2న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో SBP ఈ నిర్ణయం తీసుకుంది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/7zdb3qf
https://ift.tt/pn6AIhm

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour