పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వడ్డీ రేటును 300 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) 20 శాతానికి పెంచింది. ఇది అక్టోబర్ 1996 తర్వాత అత్యధికం.మార్చి 2న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో SBP ఈ నిర్ణయం తీసుకుంది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/7zdb3qf
https://ift.tt/pn6AIhm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment