Monday, 6 March 2023

మోడీకి ఉల్లిగడ్డల పార్సిల్ పంపిన మహారాష్ట్ర రైతులు.. ఎందుకంటే!!

ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసిన అన్నదాతలకు గిట్టుబాటు ధర దొరకటం లేదు. నాటు వేసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేవరకు, పంటకు వచ్చే చీడపీడలు నివారిస్తూ, కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటూ, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటూ వ్యవసాయం చేసి, పెళ్ళాం పిల్లలను పోషించుకుందామని భావించిన అన్నదాతలకు తీరా పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడం పిడుగుపాటుగా తయారైంది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/hHQgJjE
https://ift.tt/pn6AIhm

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour