ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసిన అన్నదాతలకు గిట్టుబాటు ధర దొరకటం లేదు. నాటు వేసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేవరకు, పంటకు వచ్చే చీడపీడలు నివారిస్తూ, కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటూ, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటూ వ్యవసాయం చేసి, పెళ్ళాం పిల్లలను పోషించుకుందామని భావించిన అన్నదాతలకు తీరా పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడం పిడుగుపాటుగా తయారైంది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/hHQgJjE
https://ift.tt/pn6AIhm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment