Wednesday, 29 March 2023

‘‘నోట్లో కంకర పోసి పట్టకారుతో పళ్లను పీకేసిన పోలీసు...’’

పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి పళ్లను పట్టకారుతో పీకారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి తాలూకాలో జరిగింది. ఈ కేసులో అంబసముద్రం ఏఎస్పీ బల్వీర్ సింగ్‌ మీద ఆరోపణలు రాగా ఆయనను సస్పెండ్ చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ఆ ఘటన మీద విచారణ కోసం సిట్‌ను

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/YxN302w
https://ift.tt/i8FrPxu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour