Thursday, 30 March 2023

నమీబియా చీతా సాషా కిడ్నీ వ్యాధితో కునో నేషనల్ పార్కులో మృతి

భోపాల్: నమీబియా నుంచి భారతదేశానికి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో ఒక చిరుత కిడ్నీ వ్యాధి కారణంగా బాధపడుతూ సోమవారం మరణించింది. గత సెప్టెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్‌లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అయితే, వాటిలో సాషా అనే ఆడ చీతా సోమవారం అనారోగ్యంతో మృతి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/hYyJkRP
https://ift.tt/kxFR41A

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour