Friday, 17 March 2023

పీఎంఓ సీనియర్ అధికారిగా గుజరాతీయుడి ఫోజులు- జెడ్ ప్లస్ సెక్యూరిటీతో టూర్లు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కార్యాలయ అధికారిగా ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. వెళ్లిన ప్రతీచోటా జెడ్ ప్లస్ సెక్యూరిటీని నియమించుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ లో చక్కర్లు కొట్టాడు. మంచుకొండల్లో విహరించాడు. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ అక్కడి అధికారులతోనూ సమీక్షా సమావేశాలను నిర్వహించాడు. రెండు సార్లు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించినప్పటికీ- అతను ఎవరనే విషయాన్ని గుర్తించలేకపోయారు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/LGu9mo6
https://ift.tt/XHRjx1u

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour