Friday, 17 March 2023

వైసీపీ \"లెక్క\" తప్పుతోంది - టీడీపీలో గెలుపు జోష్: ఫలితాలు తేల్చిందేంటి..!?

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో లెక్కలు మారుతున్నాయి. ధీమాగా కనిపించిన అధికార వైసీపీ పట్టభద్రుల మద్దతు కూడగట్టంలో వెనుకబడింది. ప్రతిపక్ష టీడీపీకి ఈ ఎన్నికల్లో గెలుపు కొత్త జోష్ ను ఇచ్చింది. వైసీపీకి తిరుగులేదని భావిస్తున్న ఉత్తరాంధ్ర..తూర్పు రాయలసీమ పట్టభద్రులు టీడీపీకి అండగా నిలిచారు. పశ్చిమ రాయలసీమలో వైసీపీ- టీడీపీ మధ్య హోరా హోరీ సాగుతోంది. రానున్న

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/iIl7anx
https://ift.tt/XHRjx1u

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour