టీడీపీకి సరైన సమయంలో అవసరమైన విజయం అందింది. గెలిచింది ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా..టీడీపీకి అసవరమైన జోష్ ఇచ్చింది. చంద్రబాబు అంచనాలు నిజమయ్యాయి. ముందుస్తుగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయి. వైసీపీ ఉపాధ్యాయ నియోజకవర్గాలలో గెలిస్తే..టీడీపీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ఈ ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇదే
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/tOIfzxj
https://ift.tt/0kUI59g
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment