టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఉత్తరాంధ్రతో పాటుగా రెండు రాయలసీమ నియోజకవర్గాల్లో గెలిచింది. వైసీపీ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో రెండు సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అనేక రకాల విశ్లేషణలకు కారణమవుతున్నాయి. ఈ ఫలితాలతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. ఈ నాలుగేళ్ల కాలంలో వైసీపీ పై సాధించిన తొలి విజయం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kAnKljd
https://ift.tt/0kUI59g
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment