Sunday, 19 March 2023

టీడీపీ గెలుపు - పవన్ వైఖరిలో మార్పు : రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది..!?

టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఉత్తరాంధ్రతో పాటుగా రెండు రాయలసీమ నియోజకవర్గాల్లో గెలిచింది. వైసీపీ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో రెండు సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అనేక రకాల విశ్లేషణలకు కారణమవుతున్నాయి. ఈ ఫలితాలతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. ఈ నాలుగేళ్ల కాలంలో వైసీపీ పై సాధించిన తొలి విజయం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kAnKljd
https://ift.tt/0kUI59g

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour