హైదరాబాద్: తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ అనే యువకుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. ఈడీ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కించపరిచేలా మల్లన్న వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని శ్రీకాంత్ ఫిర్యాదుతో మల్లన్నపై పోలీసులు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ODyuEd4
https://ift.tt/GadnZAB
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment