Wednesday, 22 March 2023

సీఎం జగన్ వర్సస్ చంద్రబాబు - నేడే హైఓల్టేజ్ ఎలక్షన్ : ఆ ఒక్క ఓటే కీలకం..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మరో ప్రతిష్ఠాత్మక పోరుకు రంగం సిద్దమైంది. పట్టభద్రులు - ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత నేడు జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. వైసీపీ - టీడీపీ అధినేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఏడు స్థానాల కోసం ఎనిమిది మంది బరిలో ఉన్నారు. రెండు పార్టీల్లోని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/PpaLZCq
https://ift.tt/GadnZAB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour