Monday, 13 March 2023

మహిళా కమీషన్లలో లైంగిక వేధింపుల బాధితులు.. ఖుష్బూ, స్వాతి మాలివాల్.. ఇలా ఇంకెంత మంది?

జాతీయ మహిళా కమిషన్.. మహిళల సమస్యల పట్ల పోరాటం చేయాల్సిన బృహతరమైన బాధ్యతను భుజాలకి ఎత్తుకున్న శాసనబద్ధమైన సంస్థ. జాతీయ మహిళా కమిషన్ లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. మూడేళ్ల పదవీ కాలానికి వీరిని నియమిస్తారు. వీరిని నియమించే హక్కు, తొలగించే హక్కు ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అసలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/60iDABG
https://ift.tt/Z0nubox

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour