Monday, 13 March 2023

ఆంక్షల నడుమ జనసేన ఆవిర్భావసభ: 2024 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్; పవన్‌ ప్రసంగంపై ఉత్కంఠ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ పదవ వార్షిక ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. నేడు మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ZPQtn3V
https://ift.tt/Z0nubox

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour