Wednesday, 15 March 2023

హైదరాబాద్ - విశాఖ ఇక నాలుగు గంటల్లోనే : హైస్పీడ్ రైలు వచ్చేస్తోంది..!!

తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విశాఖకు కేవలం నాలుగు గంటల్లోనే చేరుకొనే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖ..అదే విధ:గా కర్నూలు నుంచి విజయవాడ వరకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/lpwF0Ij
https://ift.tt/Q1wFpVf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour