రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది. పబ్లిక్ పల్స్ ఎం చెబుతోంది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో గెలుపు పైన అధికార వైసీపీ..ప్రతిపక్ష టీడీపీ ధీమాగా కనిపిస్తున్నాయి. ఫైనల్స్ సమరానికి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సెమీస్ గా భావిస్తున్నాయి. హోరా హోరీగా తల పడ్డాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dOkGszp
https://ift.tt/Q1wFpVf
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment