Wednesday, 1 March 2023

చంద్రబాబు, లోకేష్ సభల్ని అడ్డుకోవట్లేదు-అక్కడ మాత్రం కుదరదన్న డీజీపీ..

ఏపీలో జీవో నంబర్ 1 అమల్లోకి వచ్చాక పోలీసులు విపక్ష నేతల సభలపై కొరడా ఝళిపిస్తున్నారు. రోడ్లపై బహిరంగసభ పెడితే చాలు ఆంక్షలు అమలు చేసి అడ్డుకుంటున్నారు. తాజాగా అనపర్తిలో చంద్రబాబు సభను పోలీసులు అడ్డుకున్న తీరు రాష్ట్రంలో విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో డీజీపీ దీనిపై స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా జాంపేట

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/oXgnS75
https://ift.tt/IUOPMRx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour