ఏపీలో జీవో నంబర్ 1 అమల్లోకి వచ్చాక పోలీసులు విపక్ష నేతల సభలపై కొరడా ఝళిపిస్తున్నారు. రోడ్లపై బహిరంగసభ పెడితే చాలు ఆంక్షలు అమలు చేసి అడ్డుకుంటున్నారు. తాజాగా అనపర్తిలో చంద్రబాబు సభను పోలీసులు అడ్డుకున్న తీరు రాష్ట్రంలో విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో డీజీపీ దీనిపై స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా జాంపేట
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/oXgnS75
https://ift.tt/IUOPMRx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment