జైపూర్/రాజస్థాన్: రాజస్థాన్లో దారుణం జరిగింది. ఏకంగా ఆసుపత్రిలోకి వెళ్లిన వీధికుక్కలు నెల రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేశాయి. రాజస్థాన్ లోని సిరోహిలో ఆసుపత్రి వార్డులో రాత్రి తల్లి పక్కన పడుకున్న నెల రోజుల వయసు ఉన్న శిశువును వీధికుక్కలు ఎత్తుకెళ్లి కరిచి చంపేశాయి. ఆస్పత్రి వార్డు బయట చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఆసుపత్రి వార్డులోకి రెండు కుక్కలు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dWZ5I23
https://ift.tt/IUOPMRx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment