Wednesday, 15 March 2023

Anam Ramanarayana Reddy : ఎమ్మెల్సీ ఓటు ఎవరికంటే ? వైసీపీ ఎమ్మెల్యే ఆనం క్లారిటీ..!

అమరావతి : ఏపీలో తాజాగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్ధానిక సంస్ధల కోటాలో 9 ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే ఈ నెలలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. వీటిలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా పేరు తెచ్చుకున్న ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు ఎవరికి వేస్తారన్న

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8mwkS2H
https://ift.tt/6XHtrJv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour