Tuesday, 14 March 2023

పెళ్ళయి 13రోజులకే భార్యపై అనుమానం, అత్త, భార్యను హతమార్చి.. ఆపై!!

పెళ్లయి నెల రోజులైనా కాకముందే ఓ భర్త భార్యను, ఆమె తల్లిని హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పెళ్ళికి కట్టిన తోరణాలైనా వాడక ముందే కూరగాయలు కోసే కత్తితో అత్తపై, భార్యపై దాడి చేసిన సదరు యువకుడు, మామ పైన కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అసలు ఇంతకీ ఈ దారుణ ఘటన వెనుక

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ni4L17o
https://ift.tt/6XHtrJv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour