Wednesday, 8 March 2023

11న హాజరవుతా: ఈడీకి కవిత లేఖ, ఈ హడావుడి రాజకీయ కక్షేనంటూ ఘాటుగా

న్యూఢిల్లీ: నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తాజాగా మరో లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మార్చి 11న విచారణకు హాజరవుతానంటూ పేర్కొన్నారు. ముందస్తు అపాయింట్‌మెంట్లు, కార్యక్రమాలు ఉన్నందున రేపు(గురువారం) విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. అసలు ఈ హడావుడి విచారణ ఏంటి? అని కవిత ప్రశ్నించారు. స్వల్ప కాలంలో విచారణకు రావాలంటూ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DOjlFUo
https://ift.tt/OvWFdea

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour