న్యూఢిల్లీ: నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తాజాగా మరో లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మార్చి 11న విచారణకు హాజరవుతానంటూ పేర్కొన్నారు. ముందస్తు అపాయింట్మెంట్లు, కార్యక్రమాలు ఉన్నందున రేపు(గురువారం) విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. అసలు ఈ హడావుడి విచారణ ఏంటి? అని కవిత ప్రశ్నించారు. స్వల్ప కాలంలో విచారణకు రావాలంటూ
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DOjlFUo
https://ift.tt/OvWFdea
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment