Wednesday, 8 March 2023

10న బీఆర్ఎస్ ఎగ్జిక్యూటివ్ భేటీ: కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్: మార్చి 10న భారత్ రాష్ట్ర సమితి(BRS) పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గం, సమావేశం కానుంది. తెలంగాణ భవన్‌లో మార్చి 10న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సంయుక్త సమావేశానికి హాజరుకావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/uHohxW2
https://ift.tt/OvWFdea

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour