భారీ భూకంపం దాటికి టర్కీ, సిరియా అల్లాడిపోయాయి. ఈ భారీ భూకంపం వల్ల భారీ ప్రాణ నష్టమే కాకుండా తీవ్ర ఆస్తి నష్టం కలిగింది. ఈ ప్రకృతి విపత్తుకు టర్కీ, సిరియాలో 7,800 మందికి పైగా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ భవనాల శిథిలాల కింద ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ భూ కంపంతో తీవ్రంగా నష్టపోయిన టర్కీ, సిరియాను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://telugu.oneindia.com/news/international/a-baby-with-an-umbilical-cord-was-pulled-out-from-the-ruins-of-a-building-in-turkey-336711.html
https://ift.tt/Vwrc9Cd
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment