Tuesday, 7 February 2023

టర్కీ భూకంపాల వేళ భారత్‌లో ఆందోళన: అక్కడ భారీ భూకంపం వచ్చే ఛాన్స్!!

టర్కీలో వరుసగా చోటు చేసుకున్న అనేక భూకంపాలు మరణ మృదంగాన్ని మోగిస్తున్నాయి. రిక్టర్ స్కేలు పై 7.6 గా నమోదవుతు అనేకమార్లు చోటుచేసుకుంటున్న భూకంపాలు ఇప్పటివరకు టర్కీలో ఎనిమిది వేల మందిని ప్రాణాలను హరించాయి. ఈ ఘోర విపత్తులో దాదాపు 20,000 మంది దాకా మృతి చెంది ఉంటారు అంటూ అంచనా వేస్తున్నారు. ఇక టర్కీలో సంభవించిన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/QGnjDLV
https://ift.tt/Vwrc9Cd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour