Tuesday, 21 February 2023

Reddy: గాలి జనార్దన్ రెడ్డి అడ్డాలో అమిత్ షా మీటింగ్, వాట్ నెక్ట్స్ ?, దెబ్బకు దెబ్బ తియ్యాలంటే ?

బెంగళూరు/బళ్లారి: ఈసారి మనం కచ్చితంగా అధికారంలోకి రావాలి. ఎవరు ఏం చేస్తారో మాకు తెలీదు, మీకు అప్పగించిన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించాలి, ఇప్పుడు ఇక్కడ మనం అధికారంలోకి వస్తేనే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి మనం కేంద్రంలో అధికారంలోకి వస్తాము, ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన నాయకులకు టిక్కెట్లు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/4pXZWnJ
https://ift.tt/dVW7kzi

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour