టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన తెలంగాణ ప్రభుత్వం పై, తెలంగాణ సీఎం కేసీఆర్ పై, స్థానిక బిఆర్ఎస్ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంగళవారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/fmS7toU
https://ift.tt/dVW7kzi
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment