తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నేడు 2023- 2024 సంవత్సరానికి గాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు శుభవార్త చెప్పారు. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి 6385 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/rHzpkGF
https://ift.tt/UEipdZF
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment