న్యూఢిల్లీ: ఎయిర్ విస్తారాకు భారీ షాక్ తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ).. ఎయిర్ విస్తారాకు రూ. 70 లక్షల జరిమానా విధించింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు అవసరమైన కనీస విమానాలను నడపలేదనే కారణంతో ఈ భారీ జరిమానా విధించింది డీజీసీఏ. నిబంధనలు పాటించలేదనే కారణంతో ఈ జరిమానా గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే విధించింది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ZrYubBc
https://ift.tt/UEipdZF
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment