Thursday, 9 February 2023

మంత్రి రోజా చెప్పులు మోసిన చిరుద్యోగి - వైరల్..!?

మంత్రి రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. నిత్యం మాటల తూటాలతో ప్రతిపక్ష పార్టీల పై విరుచుకుపడే రోజా సూర్యలంక బీచ్ పర్యటకు వెళ్లారు. అక్కడ చోటు చేసుకున్న ఓ సంఘటన వివాదాస్పదంగా మారింది. మంత్రికి పర్యాటక రిసార్ట్స్ వద్ద అధికారులు స్వాగతం పలికి బీచ్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సరదాగా సముద్ర జలాల్లోకి దిగారు. ఆ సమయంలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/MbplZIL
https://ift.tt/uGV1Qjo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour