నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి పుణ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం క్షేత్రం ముస్తాబవుతోంది. అనునిత్యం హర హర మహాదేవ శంభో శంకర అంటూ మారుమోగే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kvzcyr9
https://ift.tt/uGV1Qjo
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment