Friday, 24 February 2023

ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం: ఇక ఈ పేర్లతో..

ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్ల మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ నగారాన్ని ధారాశివ్‌గా పేర్లు మారుస్తూ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకన్న నిర్ణయానికి తాజాగా, కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. నగరాల పేర్ల మార్పుపై తమకెలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sblK8nQ
https://ift.tt/ecDKJ5Q

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour