Thursday, 23 February 2023

ఏడాది తర్వాత ఒకే వేదికపై జగన్, చంద్రబాబు-గవర్నర్ నజీర్ ప్రమాణం వేళ రాజ్ భవన్లో..

ఏపీ కొత్త గవర్నర్ గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. దీంతో గవర్నర్ గా నజీర్ బాధ్యతలు చేపట్టినట్లయింది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పలు సంచలనాలకు వేదికైంది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/IKMdGm6
https://ift.tt/ecDKJ5Q

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour