Saturday, 25 February 2023

వైసీపీ అధ్యక్ష పోటీకి సిద్దం- ఎన్నికల సంఘానికి రఘురామ లేఖ..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. వైఎస్సార్సీపీ పైన స్పష్టత ఇవ్వాలని కోరారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని గత ప్లీనరీలో వైఎఎస్సార్ కాంగ్రెస్ గా మార్చుతూ నిర్ణయంచిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. దీని పైన పార్టీ నుంచి అధికారికంగా సమాచారం ఉందా అని లేఖలో స్పష్టత కోరారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/o1DzJ5B
https://ift.tt/HwDTN3Q

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour