వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. వైఎస్సార్సీపీ పైన స్పష్టత ఇవ్వాలని కోరారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని గత ప్లీనరీలో వైఎఎస్సార్ కాంగ్రెస్ గా మార్చుతూ నిర్ణయంచిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. దీని పైన పార్టీ నుంచి అధికారికంగా సమాచారం ఉందా అని లేఖలో స్పష్టత కోరారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/o1DzJ5B
https://ift.tt/HwDTN3Q
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment