Sunday, 26 February 2023

మనీష్ సిసోడియాకు మద్దతుగా కేటీఆర్, హరీశ్ రావు: కేంద్రంపై విమర్శల దాడి

హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, ఎమ్మెల్యేల కొనుగోలు చేయడం, దారికి రాకుంటే తమ భాగస్వాములైన ఈడీ, సీబీఐతో దాడులు చేయడం బీజేపీకి పరిపాటిగా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kJYSavK
https://ift.tt/HwDTN3Q

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour