Monday, 13 February 2023

దిశా చట్టమేదీ? తాడేపల్లి అంధయువతి హత్యతో రాజీనామాల డిమాండ్: మొదలెట్టిన తెలుగుమహిళలు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిలో అంధ యువతి హత్య ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీని టార్గెట్ చేయడానికి ఆయుధంగా మారింది. తాజాగా ఈ ఘటన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ మహిళా నాయకులు మండిపడ్డారు. సీఎం నివాసానికి సమీపంలో ఘాతకాలు చోటు చేసుకుంటున్న మౌనంగానే ఉంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో అంధ యువతీ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/NUHK0fn
https://ift.tt/PMg2cZO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour