Monday, 13 February 2023

ఫిబ్రవరి 14 చీకటి రోజు: పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు, భారత్ ప్రతీకారం, టైమ్‌లైన్ ఇలా

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఇదో చీకటి రోజు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈరోజునే భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. 2019, ఫిబ్రవరి 14న మధ్యాహ్నం జేషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. ఆ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/xCi6M79
https://ift.tt/I8fTq5c

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour