Tuesday, 28 February 2023

సస్పెన్షన్ ఎత్తెయ్యకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను: రాజాసింగ్ సంచలనం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి అధిష్టానం తనపై సస్పెన్షన్ విధించడంతో, సస్పెన్షన్ తొలగించకపోతే తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని రాజా సింగ్ తేల్చి చెప్పారు. అంతేకాదు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన కూడా లేదని రాజాసింగ్ వెల్లడించారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BO9KfPQ
https://ift.tt/IUOPMRx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour