గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి అధిష్టానం తనపై సస్పెన్షన్ విధించడంతో, సస్పెన్షన్ తొలగించకపోతే తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని రాజా సింగ్ తేల్చి చెప్పారు. అంతేకాదు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన కూడా లేదని రాజాసింగ్ వెల్లడించారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BO9KfPQ
https://ift.tt/IUOPMRx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment