Tuesday, 28 February 2023

లోకేష్ యువగళం పాదయాత్ర: 10 నియోజకవర్గాలు.. 12 కేసులు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇప్పటినుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఒకపక్క టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రతో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. మరోపక్క ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మద్దతు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/mDQFiKL
https://ift.tt/BfdihPb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour